పంటపొలాలకు దూరమవుతున్న అన్నదాతలు.. పనుల్లేక వలసలు పోతున్న రైతు కూలీలు..
పంటపొలాలకు దూరమవుతున్న అన్నదాతలు.. పనుల్లేక వలసలు పోతున్న రైతు కూలీలు..
Last Updated on Friday, 27 January 2012 21:31
సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురైంది. విశాఖపట్నం సీతమ్మధారలోని ఈనాడు కార్యాలయం స్థలం విషయంలో రామోజీరావు దాఖలు చేసిన సవరణ పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది.
Last Updated on Friday, 27 January 2012 15:50
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాట్ రద్దుపై సంతకం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు.
Last Updated on Friday, 27 January 2012 15:47

ప్రభుత్వం విధిస్తున్న అయిదు శాతం వ్యాట్ను రద్దు చేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిశారు.
Last Updated on Friday, 27 January 2012 14:26
నరసరావు పేటలోని వ్యాట్ పోట్ అంబటి
Last Updated on Friday, 27 January 2012 15:48
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వస్త్రాలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పోటు.. ఇది అన్యాయమని, వ్యాట్తో అన్ని విధాలా నష్టమని, అంతిమంగా సామాన్యుడిపైనే ఈ భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి వస్త్రవ్యాపారుల విజ్ఞప్తులు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు బందు పెట్టి.. నిరసనలు, ధర్నాలు.. ఇంత జరుగుతున్నా రాష్ట్ర సర్కారు ఇప్పటికీ కళ్లు తెరవలేదు. వ్యాపారుల విజ్ఞప్తి న్యాయమైనదైనా.. స్పందించలేదు.
ఈ నేపథ్యంలో వస్త్ర వ్యాపారుల న్యాయమైన డిమాం డ్లను అర్థం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారుపై సమర శంఖం పూరించారు.
ఆడిటర్ విజయసాయిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు జరిపేందుకు అనుమతివ్వాలంటూ కోర్టును సీబీఐ కోరడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు సీబీఐ విచారణ తీరుపైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి అసలు సీబీఐ అధికారులు, సంస్థ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నిజాయతీగా, చిత్తశుద్ధితో దర్యాప్తు జరుపుతున్నారో, లేక అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి వారికే నార్కో పరీక్షలు నిర్వహించాలి’’ అన్నారు.
మహేష్ బాబు తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
ఎమ్మార్ కేసులో సీబీఐ తీరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసలు దొంగల్ని వదిలేసి, తాము అనుకున్న వారిని దోషులుగా చిత్రించేందుకు సీబీఐ నానాటికీ దిగజారిపోతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ‘‘సునీల్రెడ్డి అరెస్టు సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు చూసినా, ఎమ్మార్పై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక చూసినా.. ఇందులో అప్పటి సీఎం చంద్రబాబు కుట్ర స్పష్టంగా బయటపడుతోంది. కానీ పక్షపాతంతో, బరితెగించి ముందుకు పోతున్న సీబీఐకి మాత్రం ఇవేవీ పట్టటం లేదు. ఇది దారుణం.