Thu05172012
Last update05:52:12 PM
సీబీఐతో 'సాక్షి' గొంతు నొక్కడం ద్వారా జగన్ ను దెబ్బతీయడానికి కిరణ్ సర్కారు ప్రయత్నించడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కట్టకట్టుకుని ఏకమైనా జగన్ ను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. 'సాక్షి' మీడియాకు ప్రకటనలు నిలు...